ఈనెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు - ఆదివారం బ్రేక్
అసెంబ్లీ సమావేశం తొలిరోజు సమావేశం తర్వాత బీఏసీ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం మినహా ఈనెల 31వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అవసరమైతే మరొకసారి బీఏసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించాయి.
మరోవైపు లాస్యనందిత మృతిపట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని సీఎం రేవంత్ అన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలోనే మరణించారని గుర్తు చేశారు. సాయన్న వారసురాలిగా లాస్య నందితను ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, ప్రమాదవశాత్తు ఆమె మరణించడం బాధాకరమని సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Related videos
ముగిసిన అసెంబ్లీ సమావేశాలు..Telangana Assembly...
V6 News Telugu
ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ నిర...
Sakshi Media
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు || Telan...
Abntelugutv
AP Assembly winter Sessions: పార్లమెంట్ సమావే...
Oneindia Telugu
AP Assembly Budget Sessions Guidelines ఇలాంటి అ...
Oneindia Telugu
Telangana Assembly Sessions.. అసెంబ్లీ వద్ద ఉద్...
Oneindia Telugu
Telangana Assembly Budget Sessions: ఈనెల 18 న బ...
Oneindia Telugu
అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన కేసీఆర్ | KCR at...
Asianet News Telugu
Andhra Pradesh Assembly సమావేశాలు Updates. Jun...
Oneindia Telugu
కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. TS Asse...
V6 News Telugu
రెండు రోజులపాటు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావే...
Oneindia Telugu
Karnataka Assembly Meetings.. కొత్త ప్రభుత్వ ఏర...
Oneindia Telugu